జమ్మూకశ్మీర్: కొండ చరియలు విరిగిపడి బురదలో కూరుకుపోయిన వాహనాలు
జమ్మూకశ్మీర్: కొండ చరియలు విరిగిపడి బురదలో కూరుకుపోయిన వాహనాలు

ఫొటో సోర్స్, PTI
ప్రచురణ
కిష్త్వార్ జిల్లాలోని క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో.. పలు వాహనాలు ఇలా శిథిలాల్లో కూరుకుపోయాయి.
దీంతో, ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









