జమ్మూకశ్మీర్‌: కొండ చరియలు విరిగిపడి బురదలో కూరుకుపోయిన వాహనాలు

జమ్మూకశ్మీర్‌: కొండ చరియలు విరిగిపడి బురదలో కూరుకుపోయిన వాహనాలు
ప్రచురణ

కిష్త్వార్ జిల్లాలోని క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో.. పలు వాహనాలు ఇలా శిథిలాల్లో కూరుకుపోయాయి.

దీంతో, ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)